తిరుపతి: తిరుమల శ్రీవారిని నిన్న 63,837 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,904 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా ఆలయానికి రూ.2.85 కోట్లు ఆదాయం సమకూరింది. క్యూలైన్లు సాధారణంగా ఉన్నాయని, ఎక్కువ సమయం పట్టడంలేదని భక్తులు నేరుగా దర్శనానికి వెళ్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.