CTR: చౌడేపల్లె నడివీధి గంగమ్మ జాతర ఈనెల 7, 8న రెండు రోజులపాటు జరగనుంది. ఇందుకోసం నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కుమ్మర వీధిలో అమ్మవారిని పెళ్లి కుమార్తెను చేసి.. రజకుల వీధిలో కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి తీసుకువెళ్లి నడివీధిలో ప్రతిష్టిస్తారు. జాతర సందర్భంగా పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.