CTR: కుప్పంలో ఎలక్ట్రానిక్ వస్తువుల మేళ మండల సమావేశం మందిరంలో నిర్వహించారు. దీనిని ఎమ్మెల్సీ శ్రీకాంత్ శుక్రవారం ప్రారంభించారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలక్ట్రానిక్స్ వస్తువులు, పలు రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించడంపై నియోజకవర్గ ప్రజలు సీఎం చంద్రబాబు నాయుడుకి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.