CTR: చిత్తూరు నగరంలో చేపడుతున్న రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా అత్యంత కీలకమైన పలమనేరు రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అధికారులను ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం దర్గా సర్కిల్ నుండి ఇరువారం వరకు 100 అడుగుల మేర రోడ్డును విస్తరించి పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.