W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో శనివారం జరిగిన సాగు నీటి సంఘం ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకగ్రీవంగా విజయం సాధించిన అందరికీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విజయం సాధించిన వారు తమ పరిధిలోని సాగునీటి సమస్యలను పరిష్కరించడానికి తమ వంతు కృషి చేయాలన్నారు.