ATP: వైసీపీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో కమిటీ ఛైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో క్రమశిక్షణ నియమనిబంధలపై చర్చించారు. పార్టీలోని నేతలందరూ జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.