CTR: వెదురుకుప్పం మండలం పచ్చికాపలంలో శుక్రవారం చిత్తూరు DLPO రవికుమార్ చెత్త సేకరణను పరిశీలించారు. మండలంలోని ప్రతి ఇంటి నుంచి ప్రతిరోజు నిర్దేశించిన సమయంలో చెత్త సేకరణ తప్పకుండా చేపట్టాలని గ్రీన్ అంబాసిడర్లకు సూచించారు. సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువులుగా మార్చడానికి తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి చెత్త సేకరణ కేంద్రాలకు తరలించాలన్నారు.