KMR: జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విక్టర్ పేర్కొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్ నమోదు చేసి రసీదులను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధు మోహన్ జెడ్పీ సీఈవో చందర్ RDO, AO, జిల్లా అధికారులు ఉన్నారు.