KNR: సైదాపూర్ మండలంలోని ఘనపూర్ గుట్టల నుంచి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఘనపూర్ గ్రామం నుంచి మట్టిని ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లి సైదాపూర్, వెన్కెపల్లి, గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.