WGL: పట్టణ కేంద్రంలో APRIL 2వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించినట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ బైక్ ర్యాలీ రంగశాయిపేట మహంకాళి ఆలయం నుంచి HNK జిల్లా బాలసముద్రం వరకు జరగనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.