ADB: తాంసీ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి శనివారం మాజీ మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలోని రాజకీయ చర్చలను ఆయనకు వివరించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలనీ కేటీఆర్ అన్నారు.