NDL: సంజామల మండలం గిద్దలూరులో కోవెలకుంట్ల వ్యవసాయ మార్కెట్ యార్డు సెక్రటరీ నారాయణస్వామి, ఏడీ డా.కొండారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని TDP నేత బత్తుల ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో పశువులకు చికిత్స, నట్టల నివారణ మందులు అందజేశారు. 486 పశువులకు FMD టీకాలు వేశారు.