కోనసీమ: పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి పురస్కరించుకుని శనివారం అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పుట్టపర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హాజరైన్నారు. పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.