KMM: నేలకొండపల్లి వద్ద జాతీయ రహదారిపై ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్థులు శుక్రవారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డికి వినతి పత్రం అందజేశారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.