NDL: ఆళ్లగడ్డలోని టీఎస్ ఫంక్షన్ హాల్లో APWJF, APUWJ ఆధ్వర్యంలో మీడియా మిత్రులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా అపుస్మా డివిజన్ అధ్యక్షుడు అమీర్ బాషా, రవీంద్ర చారి దంపతులు, మహిళా శిల్పి భువన పాల్గొని సరుకులు అందజేశారు. వారు మాట్లాడుతూ.. మీడియా సేవలు సమాజానికి ఎంతో ముఖ్యమని అన్నారు.