KMM: మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం ఆధ్వర్యంలో చింతకాని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఎలాంటి షరతులు విధించకుండా ప్రతి మొక్కజొన్న గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.