SS: తాడిమర్రి మండలం గూడ్దంపల్లిలో ఆలయ పూజారి శివయ్యపై వైసీపీ శ్రేణులు దాడి చేయడం దారుణమని నియోజకవర్గ బీజేపే ఇంఛార్జ్ హరీష్ బాబు మండిపడ్డారు. గురువారం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఆయన పరామర్శించారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.