W.G: ఆకివీడు మండలం మందపాడులో పలు అభివృద్ధి పనులను ఉండి MLA రఘురామరాజు గురువారం ప్రారంభించారు. PWS స్కీం కింద రూ. 9.5 లక్షలతో నిర్మించిన 0.5 MLD మైక్రో ఫిల్టర్ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఉప్పుటేరు వద్ద నూతనంగా నిర్మించిన రేవును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కనుమూరి బాపిరాజు, స్థానిక నేతలు పాల్గొన్నారు.