BHNG: వలిగొండ మండల కేంద్రంలో సీపీఎం పార్టీ తీర్పాంగి స్వామి ఆధ్వర్యంలో దేశ స్వాతంత్య్ర కోసం చిరుప్రాయంలో ఉరి కంభమెక్కి తమ ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ల 95వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. భగత్ సింగ్ చేసినటువంటి గొప్ప పనులను ఆయన స్మరించుకున్నారు.