KMM: సత్తుపల్లి స్థానిక 13వ వార్డులో కొనసాగుతున్న డ్రైనేజీ క్లీనింగ్ పనులను కాంగ్రెస్ నాయకులు కమల్ పాషా, వార్డు కౌన్సిలర్ నాగమణి హనుమంతు, మున్సిపల్ కమిషనర్ నరసింహా సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రైనేజీలలో పేరుకుపోయిన పూడికను తొలగించే ప్రక్రియను నాయకులు దగ్గరుండి పర్యవేక్షించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.