మంచిర్యాల జిల్లా పెఱిక యువజన సంఘం ఎన్నికలలో బెల్లంపల్లి పట్టణనికి చెందిన బోడకుంట సాగర్ని జిల్లా అసోసియేట్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాగర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించినందుకు రాష్ట్ర నాయకత్వనికి, జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.