APలోని విద్యాసంస్థల్లో MBA, MCA కోర్సుల ప్రవేశానికి సంబంధించి AP ICET-2026కు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగినవారు అర్హులు. మే 2న పరీక్ష నిర్వహిస్తారు. అటు TGలోనూ TG ICET 2026కు ఇవాళే చివరి రోజు. పరీక్ష ఫీజు రూ.750. SC/ST/దివ్యాంగులకు రూ.550. 13-14 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.