PDPL: ఓదెల గ్రామానికి చెందిన గడిగొప్పుల మొండయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా, తాను చనిపోతూ ఇద్దరికి చూపునిచ్చాడు. నరేశ్ నేత్రదానంపై అవగాహన కల్పించడంతో కుటుంబ సభ్యులు అతడి నేత్ర దానానికి అంగీకరించారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డా. భీష్మాచారి ఆధ్వర్యంలో, LVP టెక్నీషియన్ గాజుల సతీశ్ సహకారంతో కార్నియాలు సేకరించి HYD పంపించారు.