BHNG: వలిగొండ మండలం నాతాళ్ల గూడెంకు చెందిన జూకంటి వెంకటయ్యకు,OU రాజనీతి శాస్త్ర విభాగంలో చేసిన పరిశోధనకు PHD డాక్టరేట్ను ఆదివారం ప్రధానం చేశారు. OU సహ ఆచార్యులు డా.M.రమణ పర్యవేక్షణలో “ఏ రోల్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇన్ గవర్నెన్స్, రూరల్ డెవలప్మెంట్: ఏ కేస్ స్టడీ ఆఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ” అనే అంశంపై పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది.