PPM: భూ సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామని మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ క్లినిక్లో పిర్యాదు చెయ్యొచ్చని తెలిపారు. ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలు తెలియజేయడంతో పాటు 1100 కాల్ సెంటర్కు కాల్ చేసి కూడా తెలియవచ్చు అన్నారు.