NTR: పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు పెట్రోల్ బంక్ సమీపంలోని పంట కాలువ వద్ద ఆదివారం మంచినీటి పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతుందని స్థానికులు తెలిపారు. వేసవికాలంలో సమీపిస్తున్న సమయంలో ఎలా నీళ్లు వృధాగా పోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.