NLR: సీతారామపురం మండలం బసినేనిపల్లిలో ‘వన్ మంత్ వన్ వీక్ ఫోర్ విజిట్స్’ కార్యక్రమాన్ని ఆర్ఐ సుభాని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సమస్యలపై 9 అర్జీలు స్వీకరించారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో కేశవరావు పాల్గొన్నారు.