VKB: దుద్యాల్లోని రైతు వేదికలో ఎస్ఎమ్ఎమ్ 2025-26 పథకంలో మంజూరైన 7 రోటవేటర్లను లబ్ధిదారులకు అందించారు. దుద్యాల మండల వ్యవసాయ అధికారి నాగరాజు తైవాన్ స్పేయర్స్ సీడ్ డ్రిల్స్ కల్టివేటర్స్ వంటివి రైతులకు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ వేణుగోపాల్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, ఏఈవోలు భావన, జ్యోతి ఉన్నారు.