KNR: శంకరపట్నం మండలం అముదాలపల్లిలో ఇటీవల బత్తుల నర్సయ్య అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. అయితే నర్సయ్య పురుషుల పొదుపు సంఘంలో నెల నెల చిన్నమొత్తంలో డబ్బులు పొదుపుచేసుకున్నాడు. దాంతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఉండడంతో బుధవారం ఆ పొదుపు సంఘం సభ్యులు నర్సయ్య కుటుంబ సభ్యులకు రూ. లక్షా 30 వేలను అందజేశారు.