MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట సత్యనారాయణ స్వామి దేవాలయం హుండీ ఆదాయాన్ని లెక్కించనున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 24న ఉదయం 10 గంటలకు దేవాలయంలో హుండీ ఆదాయం లెక్కించడం జరుగుతుందన్నారు. భక్తులు వివిధ సందర్భాలలో హుండీలలో వేసిన నగదు, బంగారాన్ని లెక్కిస్తామని వెల్లడించారు.