ATP: గుంతకల్లు టీడీపీ కార్యాలయంలో కౌన్సిలర్లు, సర్పంచ్లతో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కూటమి పార్టీ నుంచి నిలబడిన ప్రతి అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలిచి సీఎం చంద్రబాబుకు గిఫ్ట్ ఇవ్వాలని సూచించారు. అనంతరం కౌన్సిలర్లు, సర్పంచ్లు ఎమ్మెల్యేను సన్మానించారు.