W.G: పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ నియోజకవర్గ పరిశీలకులను శుక్రవారం రాత్రి పార్టీ అధిష్టానం నియమించింది. ఆచంట ఎడ్ల తాతాజీ, పాలకొల్లు పేరిచర్ల విజయ నరసింహారాజు, నరసాపురం ముప్పిడి సంపత్ కుమార్, తణుకు కొట్టు నాగేంద్ర, తాడేపల్లిగూడెం వెండ్ర వెంకటస్వామి నియమితులయ్యారు. వీరందరూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.