SKLM: ఆడపిల్లల ఆరోగ్యమే సమాజానికి పునాది అని నరసన్నపేట టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త అర్చన అన్నారు. శుక్రవారం పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పీవీ వ్యాక్సి నేషన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ను ప్రారంభ దశలోనే అరికట్టేందుకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఎంతో కీలకమని అన్నారు.