BHNG: భువనగిరి మండలం తుక్కాపురంలో పేరబోయిన కొండయ్య ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. వారి కుటుంబానికి గురువారం తుక్కాపురం ఉప సర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్ రూ. 5000 ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జనగాం పాండు, మాజీ ఎంపీటీసీ రాసాల మల్లేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.