NZB: కాంగ్రెస్కు ఓటు వేస్తేనే ఇందిరమ్మ ఇళ్ల వస్తుందని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలు ఎవరూ నమ్మవద్దని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన బోధన్ మండలం అమ్దాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, ఎమ్మెల్యే ఎవరు ఉన్నా సర్పంచి తీర్మానం ద్వారా మాత్రమే ఇళ్లు వస్తాయన్నారు.