WNP: రేవల్లి మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ పాఠశాల విద్యార్థినిలు సెలవు దినాల్లో తమ యోగక్షేమాలు తెలుసుకొని చూసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు పాఠశాల బయట వెళ్లి కలవాల్సిన పరిస్థితి నెలకొంది. గత రెండువేల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఈ పాఠశాలను దాదాపు 5.6 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కలుసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని వారు కోరారు.