PLD: దుర్గి మండలం పరిధిలోని అడిగొప్పల గ్రామ సమీపంలోని నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జాతర మహోత్సవం ఆదివారం ప్రారంభమైంది. ఉదయం నుండే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో నైవేద్యాలు తయారుచేసి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.