ATP: గుంతకల్లుకు చెందిన ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సీఐ మనోహర్ తెలిపారు. పట్టణంలోని అభిపీఠా కాలనీకి చెందిన షేక్ తాయిబ్లీ, గంగానగర్కు చెందిన సయ్యద్ హాజీని చోరీ కేసులో అదువులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద రూ.250 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.