PPM: ప్రభుత్వానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు, కోర్టు కేసుల పరిష్కారంలో నిర్దేశిత గడువులోగా అదికారులు కౌంటర్లు దాఖలు చేయాలని JC యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి నెల కేసుల స్థితిగతులపై నివేదికలను అప్డేట్ చేయాలని, జాబ్ చార్ట్ ప్రకారం విధుల నిర్వహణ ఉండాలన్నారు.