SRD: సిర్గాపూర్ పీఎం శ్రీ హైస్కూల్లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్స్ స్కాలర్షిప్ (NMMS)కు 17 మంది విద్యార్థులు ఎంపికైనట్లు MEO నాగారం శ్రీనివాస్ తెలిపారు. స్థానికంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు గత నవంబర్లో జరిగిన పాత్ పరీక్షల్లో వీరు ఎంపికయ్యారని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి వీరికి స్కాలర్షిప్ ప్రారంభమవుతుందన్నారు.