NZB: రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా డిమాండ్ చేశారు. శనివారం ఆదిలాబాద్లో నిర్వహించిన ‘రైతు పోరు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రుణమాఫీ కాని వారికి పూర్తి స్థాయిలో రూ.2 లక్షల రైతు రుణమాఫీని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శంకర్, మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.