W.G: దేశంలో మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చాక కార్మిక వర్గం పైన దాడి తీవ్రతరం చేసిందని వామపక్ష నాయకులు ఆరోపించారు. సోమవారం ఏలూరులో ప్రదర్శనలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 12 గంటల పనివిధానాన్ని ఆమోదించటం పట్ల రాష్ట్ర సహాయ కార్యదర్శియు వెంకటేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.