WGL: జిల్లా కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం చిరుధాన్యాల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ మక్కలు బిల్టి రూ.2130, క్వింటాల్ పల్లికాయ సూక రూ. 6500, క్వింటాల్ పచ్చి పల్లికాయ రూ.4000 గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయని మార్కెట్ అధికారులు తెలిపారు.