KMM: జాతీయ ఉపాధి హామీ పరిరక్షణ కోసం అఖిలభారత అసంఘటిత కార్మికుల ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమం అభినందనీయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాంజీ బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ ఉపాధి హామీ పథకంపై రూపొందించిన వాల్ పోస్టర్లను శుక్రవారం మంత్రి ఖమ్మంలో ఆవిష్కరించారు. కేంద్రంలో ఉన్న BJP ప్రభుత్వం పేదోడి పొట్టకొట్టే విధానాలను అవలంబిస్తుందన్నారు.