WGL: కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన అధికారులకు మండల తహసిల్దార్ ఎండీ రియాజుద్దీన్ అభినందనలు తెలిపారు. గీసుకొండ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమన్వయంతో జాతర విజయవంతంగా ముగిసిందని తెలిపారు.