PDPL: రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ చంద్రబాబు కాలనీలో దుర్గామాత నవరాత్రుల సందర్భంగా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి మాలదారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.