ప్రకాశం: పామూరు మండలం కంబాలదిన్నెలో టీడీపీ నాయకులు ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా కనిగిరి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ యారవ రమా శ్రీనివాస్, పామూరు మండల టీడీపీ అధ్యక్షుడు బొల్లా నరసింహారావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యదర్శి కోటపాటి జనార్దన్ పాల్గొన్నారు.