NGKL: బిజినేపల్లి మండలం వసంతపూర్ గ్రామంలో ఈ రోజు ఉదయం సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ నిర్వహించారు. ఈ గ్రామసభలో గ్రామంలో ఏ ఏ పనులు పెండింగ్లో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ పనులన్నీ త్వరలోనే పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్, పంచాయతీ కార్యదర్శి భూపతి, ప్రజలు పాల్గొన్నారు.