HNK: ప్రతీ విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని టీపీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ మడికొండ శ్రీనివాస్ అన్నారు. పరకాల పట్టణంలోని విద్యాలయ పాఠశాలను వారు సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీ విద్యార్థి ఏకాగ్రతతో కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని, చదువు మన తలరాతను మారుస్తుందన్నారు. కార్యక్రమంలో సంపత్ కుమార్ ఉన్నారు.