SRD: కంగ్టి మండలం చాప్టా (బీ) గ్రామంలో గురువారం కరెంట్ షాక్తో రైతు బాలాజీ పాటిల్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంతక్రియల్లో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి హాజరై కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పేద రైతు కుటుంబానికి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు ఉన్నారు.